దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ తాలిబాన్ల సామ్రాజ్యం ఏర్పాటు చేయటం జరిగింది.దాదాపు రోజుల వ్యవధిలోనే దేశం మొత్తాన్ని తాలిబాన్లు ఆక్రమించుకున్నారు.
ఇదే క్రమంలో అమెరికా నాటో దళాలు దేశం విడిచి వెళ్లిపోవడంతో.తాలిబాన్లు ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ.
పంజాషిర్.వంటి ప్రాంతాలను కూడా ఆక్రమించుకోవడం జరిగింది.
దీంతో దేశం మొత్తం ఆక్రమించుకోవడంతో తాలిబాన్లు అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగింది.
పంజాషిర్ లో పాక్ సాయంతో తాలిబాన్లు తీవ్రంగా వైమానిక దాడులు చేయడంతో తాజాగా ఈ విషయంలో ఇరాన్ తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యింది.
మేటర్ లోకి వెళ్తే పంజాషిర్ ఈ ప్రాంతంలో పాక్ వైమానిక దాడులు ఆపకపోతే.మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ.
ఇరాన్ పాక్ కి అల్టిమేటం జారీ చేయడం జరిగింది.ఈ ప్రాంతంలో పాకిస్తాన్ వైమానిక దళాలు ద్రోన్ దాడులు చేస్తూ.
తాలిబాన్లకు సహాయం చేయడం జరిగింది.ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి రియక్ట అయి.ఈ విషయంలో.అంతర్జాతీయ మీడియాలో.
పంజాషిర్ లో పాక్పై వైమానిక దాడులకు పై విచారణ జరపాలని కోరారు.