అక్రమం గా విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసారని 2019 లో పలువురిని అరెస్ట్ చేసిన డీఆర్ఐ ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్న ఈడీ గతంలో నమోదైన కేసు పైనా.లేదా మరో కేసు పై సోదాలు నిర్వహిస్తున్నారా అని తేలాల్సి ఉంది.
సోదాల్లో భాగంగా పలు ఫైళ్లను తీసుకు వచ్చిన అధికారులు.
మని లాండరింగ్ కి పాల్పడ్డారనే ఆరోపణపై సోదాలు నిర్వహిస్తున్న ఈడీ అధికారులు బంజారాహిల్స్ లో శ్రీ కృష్ణ జ్యూవెల్లరి కి చెందిన శ్రీ కృష్ణ హౌస్ తో పాటు నగరంలోని పలు కార్యాలయాల్లో ఈడీ సోదాలు