కేసీఆర్ నూట్రియంట్ కిట్ల టెండర్ల ప్రక్రియపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.గత విచారణలో కిట్ల టెండర్ ప్రక్రియ కొనసాగించవచ్చన్న న్యాయస్థానం.
పూర్తి వివరణ ఇవ్వాలని ప్రభుత్వం, టీఎస్ఎంఐడీసీకి నోటీసులు జారీ చేసింది.ఈ క్రమంలో ప్రభుత్వం, టీఎస్ఎంఐడీసీలు ధర్మాసనానికి వివరణ ఇవ్వనున్నాయని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం టెండర్లపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.