తిరుపతి జిల్లాలో అమానవీయ ఘటన

తిరుపతి జిల్లాలోని కేవీబీ పురంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది.ఉదయం ఏడేళ్ల బాలుడు బసవయ్య పాము కాటుకు గురయ్యాడు.

 Inhuman Incident In Tirupati District-TeluguStop.com

దీంతో బాలుని తండ్రి చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొని వచ్చాడు.ఈ క్రమంలో ఆసుపత్రికి వచ్చేసరికి బాలుడు కన్నుమూశాడు.

శవాన్ని తీసుకెళ్లేందుకు ప్రైవేట్ వాహనదారులు, ఆటోలు నిరాకరించాయి.దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కొడుకు శవాన్ని భుజాన వేసుకొని తీసుకెళ్లాడు ఆ తండ్రి.

ఈ ఘటన చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube