ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అంతరాలయ దర్శన టికెట్ల ధర పెంపు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ అంతరాలయ దర్శన టికెట్ల ద్వారా పెరిగింది.ఈ మేరకు ధరను పెంచుతున్నట్లుగా రూ.300 నుంచి రూ.500 కు పెంచినట్లు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.పెంచిన టిక్కెట్ ధరకు రెండు లడ్డూలు ఇచ్చి పంపేలా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.అయితే టిక్కెట్ ధర పెంపు నిర్ణయంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 Indrakiladri Durgamma Antaralaya Darshan Ticket Price Increase-TeluguStop.com

దీని వలన సామాన్య, మధ్యతరగతి భక్తులపై భారం పడుతుందని మండిపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube