భారత్, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభంకానుంది.కేరళలో ఈ సిరీస్ ప్రారంభ మ్యాచ్ జరగనుండగా.
ఇరు జట్ల క్రీడాకారులు చేరుకున్నారు.తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్ నేషనల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు తొలి మ్యాచ్ జరగనుంది.
ఈ సిరీస్లో రెండో టీ20 మ్యాచ్ అక్టోబర్ 2న గౌహతిలో, ఆ తర్వాత సిరీస్లో చివరి టీ20 మ్యాచ్ ఇండోర్లో అక్టోబర్ 4న జరగనుంది.ఇటీవలే ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన టీ20 సిరీస్లో విక్టరీ సాధించిన విషయం తెలిసిందే.