ముంబై వాంఖాడే స్టేడియం వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో ఆసీస్ పై భారత్ ఘన విజయం సాధించింది.మొదట టాస్ గెలిచిన భారత్( India ) బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది.దీంతో బ్యాటింగ్ కి దిగిన ఆసీస్ ను( Australia ) 35.4 ఓవర్ లలో 188 పరుగులకే ఆల్ అవుట్ చేయటం జరిగింది.ఆ తర్వాత 188 పరుగుల లక్ష్య ఛేదనకు రెండో బ్యాటింగ్ దిగిన… భారత్ 39.5 ఓవర్ లలో ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఇండియా టీంలో కేఎల్ రాహుల్ ఆఫ్ సెంచరీ తో చేల్లారేగిపోయి ఆడాడు.రాహుల్ తోపాటు జడేజా 45 పరుగులు చేయడం జరిగింది.
ఇద్దరు క్రిజ్ లో నిలబడి.వికెట్ పడకుండా మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.ఆస్ట్రేలియా జట్టులో మిచెల్ మార్ష్(81), జోష్(26), స్మిత్(22) తప్ప మిగతా ఎవ్వరు పెద్దగా రాణించలేదు.మొదటి వన్డే మ్యాచ్ లో( ODI ) బౌలర్లు సమిష్టిగా రాణించటంతో.ఆసీస్ నీ తక్కువ స్కోరుకే ఆల్ ఔట్ చేయటంతో… భారత్ ఘనవిజయం సాధించింది.188 పరుగుల టార్గెట్ లక్ష్యంగా రెండో బ్యాటింగ్ దిగిన భారత్ బ్యాట్స్ మ్యాన్ లు ప్రారంభంలో తడబడగా తర్వాత కేఎల్ రాహుల్… జడేజా నిలకడగా రాణించటంతో.భారత్ గెలిచింది.