తెలంగాణలో అమలు అవుతున్నదే దేశ వ్యాప్తంగా అమలు చేయాలని మోడీ నిర్ణయం

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకునేందుకు సిద్దం అయ్యింది.ఇప్పటి వరకు ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి రాకపోకలు సాగాయి.

 Indian Prime Minister Narendra Modi Take The Another Critical Decission, Telanga-TeluguStop.com

కాని ఇకపై ఆ రాకపోకలు కూడా సాగవంటూ కేంద్ర హోం శాఖ ప్రకటించింది.ఇప్పటికే తెలంగాణలో బోర్డర్స్‌ అన్ని కూడా బంద్‌ చేశారు.

జిల్లాల నుండి జిల్లాలకు రాకపోకలు పూర్తిగా నిలిపేశారు.ఇక గ్రామాల్లో కూడా ఒక గ్రామం నుండి మరో గ్రామంలోకి రాకపోకలు నిలిపేశారు.

తెలంగాణలో గత మూడు నాలుగు రోజులుగా అమలు అవుతున్న ఈ విధానంను ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా అమలు చేయాలని నిర్ణయించారు.కరోనా మహమ్మారి మరింతగా విస్తరించకుండా ఉండేందుకు ఇంతకు మించి మరో మార్గం లేదంటూ కేంద్ర ఉన్నత స్థాయి వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

చచ్చినా అదే ప్రాంతంలో చనిపోవాలి తప్ప అడుగు బయటకు పెట్టవద్దంటూ కఠినంగా సూచనలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube