తిరుపతి జిల్లాలో రూ.కోటి విలువైన ఎర్రచందనం పట్టివేత

In Tirupati District Red Sandalwood Plantation Worth Rs. Crore

తిరుపతి జిల్లా యర్రవారిపాలెం మండలంలో ఎర్రచందనం పట్టుబడింది.ఎల్లమంద క్రాస్ వద్ద 31 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 In Tirupati District Red Sandalwood Plantation Worth Rs. Crore-TeluguStop.com

ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు కార్లు, రెండు బైకులను సీజ్ చేశారు.పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు రూ.కోటి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

Video : In Tirupati District Red Sandalwood Plantation Worth Rs. Crore #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube