ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతోంది.ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాతో పాటు బీఎల్ సంతోష్, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.
బీజేపీ తొమ్మిదేళ్ల పాలన, కేంద్ర అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంపై చర్చిస్తున్నారు.వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధతపైనా బీజేపీ సమావేశంలో చర్చించనున్నారని సమాచారం.