టిఎస్పిఎస్సి పేపర్ లీక్ వ్యవహారంలో సిట్ అధికారుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
అయితే సిట్ మీద నమ్మకం లేదన్న బండి సంజయ్ ఆధారాలు ఇవ్వనని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.ఈ మేరకు సీటుకు బండి సంజయ్ లేఖ రాశారు.
ఇప్పటికే ఇదే వ్యవహారంలో టి పి సి సి చీఫ్ రేవంత్ రెడ్డి ఆధారాలు సమర్పించిన సంగతి తెలిసిందే.మరోవైపు పేపర్ లీక్ కేసులో నిందితులను అధికారులు విచారిస్తున్నారు.