టాలీవుడ్ నటి రష్మిక మందన్న..
అతి తక్కువ సమయంలో సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ బాలీవుడ్ వరకు అవకాశాలు దక్కించుకుంది.వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నా రష్మిక ప్రస్తుతం అభిమానుల ఫాలోయింగ్ ను మరింత పెంచుకుంది.
ఇటీవలే ఓ నటి బయోపిక్ లో కూడా నటిస్తానంటున్న రష్మిక.
కన్నడ చిత్రం ద్వారా నటిగా పరిచయం అయిన ఈ బ్యూటీ.
తెలుగులో ఛలో చిత్రం తో తొలిసారిగా పరిచయమైంది.కేవలం 11 సినిమాలలో నటించిన ఈ బామ్మ.
అంతలోనే బాలీవుడ్ లో అడుగులు వేసింది.అంతేకాకుండా ఇటీవలే ఎవరి బయోపిక్ లో నటిస్తావంటూ రష్మిక ను పలువురు ప్రశ్నించగా.
దివంగత శ్రీదేవి, సౌందర్యల జీవిత చరిత్ర గురించి తప్పక నటిస్తానని తెలిపింది.ఆ ఇద్దరూ తారలు అంటే రష్మిక కు ఎంతో ఇష్టమట.
అందుకే బయోగ్రఫీ అవకాశం వస్తే ముందుగా ఇద్దరి సినిమాలలో నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోను అని తెలిపింది.మరి ఆ తారాల బయోపిక్ లో రష్మిక కు ఏ మాత్రం అవకాశం వస్తుందో లేదో చూడాలి.
అంతే కాకుండా రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలలో నటించడానికి అవకాశం రాగా.ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ కూతురిగా .వికాస్ బహ్ల్ దర్శకత్వంలో వస్తున్న ‘డెడ్లీ’ సినిమాలో నటించనుంది.అంతే కాకుండా మరో సినిమా ‘మిషన్ మజ్ను’ సినిమాలో నటిస్తుండగా.
ఆ తర్వాత డెడ్లీ సినిమా సెట్ లో పాల్గొంటారని తెలిపింది.అంతే కాకుండా టాలీవుడ్ లో నందకిషోర్ దర్శకత్వంలో వస్తున్న ‘పొగరు’ సినిమా లో హీరో ధ్రువ సర్జ్ తో నటించగా ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది.
కాగా ట్రైలర్ కు విపరీతమైన లైకులు,కామెంట్లు వచ్చాయి.అంతేకాకుండా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘పుష్ప’ లో హీరో అల్లు అర్జున్ తో రష్మిక మందన్న నటిస్తుంది.