మూకుమ్మడి ట్వీట్లకు భయపడను..: ఎంపీ రఘురామ

ఏపీ సీఎం జగన్, ఇతర వైసీపీ నేతలపై రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కొందరు వైసీపీ నేతలు కావాలనే తనపై ట్వీట్లతో దాడి చేస్తున్నారని మండిపడ్డారు.

ట్వీట్లను పెట్టిన వారిని అభినందిస్తున్నట్లు తెలిపిన ఆయన త్వరలో 150 మంది ఎమ్మెల్యేలతో ట్వీట్లు పెట్టిస్తారేమోనని తెలిపారు.ఈ క్రమంలో ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోనన్న రఘురామ మూకుమ్మడి ట్వీట్లకు భయపడనని స్పష్టం చేశారు.150 మంది ట్వీట్లతో రావయ్యా జగన్మోహనా అంటూ ఎద్దేవా చేశారు.

హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..

తాజా వార్తలు