తెలంగాణలో ఓట్ల పరం పరా స్టార్ట్ అయింది. ఇందులో భాగంగా ఇటు కాంగ్రెస్ అటు బిజెపి,,మధ్యలో వచ్చిన తెలంగాణ షర్మిల పార్టీ హుజరాబాద్ సీటు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.
ఇందులో భాగంగానే అందరూ పాదయాత్రల పరువం మొదలుపెట్టారు.టిఆర్ఎస్ వీడి రెబల్గా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నా ఈటెల రాజేంద్రర్ హుజరాబాద్ నియోజకవర్గం లో పాదయాత్ర ప్రారంభిస్తానని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ వెల్లడించారు.350 నుంచి 400 కిలోమీటర్ల వరకు తన పాదయాత్ర ఉంటుందట.
ఇందులో భాగంగానే తన పాదయాత్రకు పోలీసులుఅడు చెప్పు పోతున్నారట.
కెసిఆర్ ని తిట్టిన వారు ఆయన పక్కన కూర్చున్నారు అని.కెసిఆర్ ను కంటికి రెప్పలా కాపాడుకున్న వాళ్ళు బయటికి వెళ్లారు, ఈటల ఉప ఎన్నికల్లో తాను ఒంటరిగా బరిలోకి దిగుతానని ప్రజాస్వామ్యవాదులు అండ తో పోటీ చేస్తున్నాను.అంటున్నారు ఈటెల.
ఇప్పుడు ఈటెల పరిస్థితి కుర్ధి లో పడ్డ ఎలుకలా గా మారిపోయిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.మరి వేచి చూడాలి ఈటెల రాజేందర్ హుజరాబాద్ లో తన స్థానాన్ని నిలబెట్టుకో పోతున్నాడా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.