ఎవరికైనా ఆవేశం వస్తే ఆ సమయంలో ఏం చేస్తుంటారో వారికి కూడా తెలియదు.కొన్ని కొన్ని ఆవేశం లో చేసిన పనులు కొన్ని చర్చలకు కూడా దారి తీస్తుంటాయి.
అలాంటి పరిస్థితి ని ఎదుర్కుంది ఓ హీరోయిన్.గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయింది బాలీవుడ్ నటి హుమా.
అంతే కాకుండా బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది.
వైట్ అనే సినిమాతో మలయాళం ఇండస్ట్రీకి పరిచయం అయింది.
కానీ ఈ సినిమాలో తనకు అంత గుర్తింపు కాలేదు.ఇక ఆ తర్వాత కాలా సినిమాలో కూడా నటించింది.
ఇక ఈ సినిమా తర్వాత తనకు మంచి గుర్తింపు అందింది.ఇదిలా ఉంటే తనకు టీమిండియా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అంటే ఎంతో ఇష్టమట.
కానీ సచిన్ పోస్టర్ చించేసిందట.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది హుమా.
ఇదిలా ఉంటే తాజాగా తను బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్, హీరో రితేష్ దేశ్ ముఖ్ -కలిసి హోస్ట్ గా చేస్తున్న ‘యారోంకి భారత్’ అనే చాట్ షోలో పాల్గొన్నది.ఇక ఈ షోలో తన వ్యక్తిగత విషయాలు పంచుకుంది.
తన చిన్నప్పుడు తన సోదరుడు సకీబ్ సలీం తో జరిగిన గొడవ గురించి పంచుకుంది.అతడితో గొడవపడి తన అభిమాన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పోస్టర్ ని చింపేసానని తెలిపింది.
ఇక సచిన్ పోస్టర్ ఎందుకు చింపావని హోస్టర్లు ప్రశ్నించగా.సమాధానం చెప్పడానికి కాస్త ఇబ్బంది పడింది హుమా.
తన అభిమాన క్రికెటర్ సచిన్ అని.చిన్నతనంలో తెలియక తన పోస్టులు చింపానని తెలిపింది.తన తమ్ముడు కూడా సచిన్ పోస్టర్ చింపినందుకు ప్రతీకారంగా హుమా అభిమాన క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ పోస్టర్ చింపేశాడని తెలిపింది.
తాజా వార్తలు