ఏపీలో ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్ !

ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి ఏడాదిగా 500 కోట్లు ప్రభుత్వం చెల్లింపులు జరపకపోవటంతో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి.ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి ఏడాదిగా 500 కోట్లు ప్రభుత్వం చెల్లింపులు జరపకపోవటంతో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి.

 Hospitals Union Says Ntr Health Schemes Stoped In Ap-TeluguStop.com

దీంతో ఏపీలోని 450 ఆసుపత్రులలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి.కేవలం అత్యవసర వైద్య సేవలను మాత్రమే అనుమతిస్తామని తెలిపాయి.బకాయిల చెల్లింపులు జరగకపోవడంతో నిర్వహణ కూడా ఇబ్బందిగా మారింది.ప్రభుత్వ చర్యలను బట్టి తరువాత తమ నిర్ణయాలు ఉంటాయని ఆసుపత్రుల యాజమాన్యాలు పేర్కొన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube