తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ భేటీ ముగిసింది.దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరైయ్యారు.
కేవలం కేంద్రం పేర్కొన్న అజెండాలో ఉన్న అంశాలపై మాత్రమే చర్చ జరిగింది.విద్యుత్ బకాయిల అంశంపై చర్చ జరగలేదని సమాచారం.
ఎటువంటి పురోగతి లేకుండానే సమావేశం ముగిసింది.