ఒకనాడు తెలుగు సినిమా ఇండస్ట్రీస్లో టాప్ హీరోయిన్.స్టార్ హీరోయిన్ రేసులో దాదాపు దశాబ్దకాలం పాటు కొనసాగింది.
చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో ఈ ముద్దుగుమ్మ.నటించింది.
సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చకుంది.ఆమెనే త్రిష.
ఈమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అనుకోకుండా తెలుగు సినిమాకు దూరమైంది.ఎన్నో రోజుల నుంచి త్రిషకు సరైన హిట్ దక్కలేదు.
అయినా ఏమాత్రం నిరాశ చెందదేదు.తనకు ఎన్ని ఆఫర్లకు వచ్చిన గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.
సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తుంది.ఏదో ఒక విషయంలో త్రిష నిత్యం వార్తలలో నిలుస్తుంది.
నెట్టింట్లో త్రిష పెళ్ళి గురించి ఇటీవల వరుస స్టోరీలు వెలువడిన విషయం తెలిసిందే.త్వరలోనే త్రిష పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో గుసగుసలు వినివచ్చాయి.అయితే అవన్నీ పుకార్లే అంటూ కొట్టిపడేసింది అమ్మడు.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మరో వివాదంలో చిక్కుకుంది.త్రిషను వెంటనే అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.త్రిషపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి హిందు సంఘాలు.
ఇప్పుడు త్రిష.సస్సెషనల్ డైరెక్టర్ మణిరత్నం నిర్మిస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటిస్తోంది.
దీంట్లో త్రిషతోపాటు.విక్రమ్, ఐశ్వర్య రాయ్, జయం రవి, ఐశ్వర్య లక్ష్మికార్తి, జయరామ్, కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పడు సినిమా షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు.వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమాను అభిమానుల ముందటికి తీసుకొస్తున్నారు.ఈ ఫిలింపై మొదటి నుంచి ఏదో ఒక వివాదం నడుస్తు వస్తుంది.కొన్ని రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ సమయంలో గుర్రం చనిపోయింది.దాన్ని ఎవరికి తెలియకుండా పూడ్చిపెట్టారని పెటా సంస్థ వారు డైరెక్టర్ మణిరత్నం పై కేసు పెట్టినట్టు సమాచారం.