వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
గతంలోనే సిబిఐ ప్రత్యేక కోర్టులో జగన్ బెయిల్ రద్దు చేయాలని.రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ నీ సిబిఐ కోర్టు.
రద్దు చేయడం తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా తెలంగాణ హైకోర్టులో రఘురామ కృష్ణంరాజు జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేశారు.
ఈ క్రమంలో రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్లను సాంకేతిక కారణాలతో హైకోర్టు రిజిస్ట్రీ వెనక్కి పంపడం జరిగింది.దీంతో మరోసారి పిటిషన్ వేసే ఆలోచనలో రఘురామకృష్ణంరాజు ఉన్నారట.
ప్రారంభంలో జగన్ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ.సిబిఐ కోర్టులో వేసిన టైంలో.జగన్ విజయసాయిరెడ్డి తరపు న్యాయవాదులు వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం రఘురామకృష్ణంరాజు పిటిషన్ వేసినట్లు వాదనలు వినిపించారు.మరోపక్క రఘురామకృష్ణంరాజు జగన్ విజయసాయిరెడ్డి ఇద్దరూ… బెయిల్ షరతులు ఉల్లంఘించినట్లు.
పిటిషన్లో తెలిపారు.ఈ క్రమంలో సీబీఐ న్యాయస్థానం రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ నీ.కొట్టివేయడం జరిగింది.ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు తెలంగాణ హైకోర్టులో.
విజయసాయి రెడ్డి అదే రీతిలో జగన్ బెయిల్ రద్దు చేయాలని.పిటిషన్ వేయడంతో సాంకేతిక కారణాలతో హైకోర్టు రిజిస్ట్రి వెనక్కి పంపేసింది.