హైదరాబాద్‎లో కుక్కల దాడి ఘటనలో పలువురికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్ లో కుక్కల దాడి ఘటనలో బాలుడి మృతిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం ఇటువంటి ఘటనలు జరుగుతుంటే జీహెచ్ఎంసీ ఏం చేస్తోందని ప్రశ్నించింది.

 High Court Notices To Many People In Hyderabad Dog Attack Incident-TeluguStop.com

జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంతో పసి బాలుడు చనిపోయాడని హైకోర్టు మండిపడింది.ఇలాంటివి పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది.

ఈ క్రమంలో తెలంగాణ సీఎస్, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ కలెక్టర్, అంబర్ పేట్ మున్సిపల్ అధికారికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.ఈ మేరకు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube