ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‎పై విచారణ

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది.

 Hearing On The Bail Petition Of The Accused In The Case Of Temptation To Mlas-TeluguStop.com

అయితే నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.సుప్రీంకోర్టు తీర్పులను నిందితుల తరపు లాయర్ ప్రస్తావించారు.

ఈ నేపథ్యంలో రేపు మరోసారి ప్రభుత్వ వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది.అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube