ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది.ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసును ఈడీ విచారించడాన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

 Hearing On Mla Rohit Reddy's Petition In Ts High Court-TeluguStop.com

ఈ మేరకు ఈడీ ఈసీఐఆర్ పై స్టే ఇవ్వాలని….నోటీసులను రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఈసీఐఆర్ నమోదుపై ఈడీ కౌంటర్ దాఖలు చేసింది.కౌంటర్ కు రిప్లై ఇచ్చేందుకు రోహిత్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టును సమయం కోరారు.

అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube