యాంకరేజి పోర్టు కార్గో ఎగుమతులు సామర్థ్యాన్ని 91 కోట్లు నిధులు తో 3 మిలియన్ టన్నుల స్థాయి కి పెంచుతూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంసాగర మాల పధకం కింద అభివృద్ధి పనులుసిపీఐ అంటే చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియా గా ఎప్పుడో మారిపోయింది రిషికొండ మీద పడి ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయి అక్కడ అభివృద్ధి జరుగుతుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారు రిషి కొండ పర్యాటక ప్రాంతం, నారాయణ ఒక్కరే కాదు ఎవరైనా వెళ్లొచ్చులోకేష్ 4వేలు కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఉపయోగం లేదు మంగళగిరి లో కూడా లోకేష్ గెలవలేడు
తాజా వార్తలు