రేపు ఉద్యోగ సంఘాలతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ

ఏపీలోని ఉద్యోగ సంఘాలతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.ఈ మేరకు రేపు మధ్యాహ్నం 3.

30 గంటలకు సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ భేటీ కానుంది.ఈ సమావేశంలో ప్రధానంగా 11వ పీఆర్సీ అరియర్స్, ఐఆర్ మరియు ఉగ్యోగుల బకాయిలపై చర్చించనున్నారు.

ఈ మేరకు ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం చర్చలకు రావాలని ఆహ్వానం ఇచ్చిందని తెలుస్తోంది.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు