రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల్ చిల్కూర్రె వెన్యూ పరిధిలో నీ అరిస్టాటిల్ పిజి కళాశాలలో అంగరంగ వైభవంగా గ్రాడ్యుయేషన్ డే ఉత్సవాలు గత రెండు సంవత్సరాలుగ ఎంబీఏ చదివి ఉత్తమ మార్కులు సాధించిన మొదటి ఇద్దరు విద్యార్థులకు సాయి ప్రియ మరియు మనీష్ గోపాల్ రెడ్డి మెమోరియల్ బంగారు పతకాలు మరియు నగదు బహుమతి అంధ చేశారు అలాగే పట్టభద్రుల విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అరిస్టాటిల్ విద్య సమితి చైర్మన్ ఎల్ ఎన్ కే కృష్ణారెడ్డి కెజీ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.
ఆర్ ఎస్ జాగీర్దార్ కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డా కె రోహిత్ రెడ్డి మరియు కళాశాల ప్రిన్సిపల్ డా ఎల్ శ్రీనివాస్ రెడ్డి కేజీ రెడ్డి కళాశాల MBA విభాగది పతి Dr సుకన్య అధ్యాపకులు ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు మరియు మిత్రులు పాల్గొని వారి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు.