ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దారు, తల్లిదండ్రులు వారిని ఎప్పుడు కాపాడుకుంటారు అని తెలిపారు.విద్యార్థులు ఎప్పుడు ఆత్మవిశ్వాసం తో ఉండాలి కానీ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించిన గవర్నర్.
గత కొన్ని రోజులు గా యువత ఆత్మహత్య కు పాల్పడుతున్న విషయం తీవ్రంగా కలచివేసింది.యువత ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి.
ఫెయిల్ విద్యార్థులకు ఇక్కడ ఉన్న విద్యార్థులు సహాయకరంగా ఉండాలి.ప్రధాని ఆత్మనిర్బర భారత్ లో భాగంగా అందరూ కొత్త పంథాను ఎంచుకోవాలి.
ఎప్పుడు జాబ్ చేయడం కాదు.జాబ్ ఇచ్చే విధానంగా కృషి చేయాలి.విద్యార్థులు ఎప్పుడు ఉపాధ్యాయులను గౌరవించాలని సూచించారు.పెళ్లి తో సంబంధం లేకుండా ప్రతి అమ్మాయి చదుకోవాలి.
దీనిలో భాగంగా నే పెళ్లి వయోపరిమితి పెంచడం జరిగింది .విద్యార్థుల నూతన ఓర్వడికి శ్రీకారం చుట్టాలి పేర్కొన్నారు యువతలో డిప్రెషన్ పెరిగిపోతుంది.చిన్న చిన్న సమస్యలను కూడా తట్టుకోలేక పోతున్నారు.జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలంటే విద్యార్ధి దశ నుండే ఆత్మ స్థైర్యాన్ని పెంచుకోవాలి.ఎప్పటికి ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు…సమస్యలను ఎదుర్కునే శక్తి పెంపొందించుకోవాలి
పట్టాలు అందుకుంటున్న వారు ఉద్యోగాల కోసం వెతుకున్నే వారు కాకుండా ఉద్యోగాలు కల్పించే వారిలా మారాలి.మీరు ఉన్న స్థాయికి కారణమైన తల్లిదండ్రులను, ఉపాద్యాయులను ఎప్పటికి మరువకూడదు.
జేఎన్టీయూ 10వ స్నాతకోత్సవాన్ని ప్రారంభించిన తెలంగాణా రాష్ట్ర గవర్నర్ డా.తమిళసై సౌదరరాజన్.కేంద్ర సైన్ మరియు టెక్నాలజీ కార్యదర్శి డా.శ్రీవారి చంద్ర శేఖర్ కి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసిన గవర్నర.వివిధ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 95 మందికి బంగారు పతకాలను అందజేసిన గవర్నర్…