తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు ప్రభుత్వ వెబ్ సైట్లు నిలిచిపోనున్నాయి.యుపిఎస్ ఆప్ గ్రెడశన్ కారణంగా రేపు, ఎల్లుండా తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్లు కు అంతరాయం కలగనుంది.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థల భవనంలోని రాష్ట్ర డేటా ల కేంద్రంలో యుపిఎస్ అప్ డేట్ కారణంగాఈ నెల రాత్రి 9 నుంచి జులై 11 వ తారీకు రాత్రి 9 గంటల వరకు ప్రభుత్వ వెబ్సైట్లు అంతరాయం కలగనుంది.ఈ రెండు రోజులు ప్రభుత్వపరంగా ఆన్లైన్ సేవలు నిలిచిపోనున్నాయి.
అంత మాత్రమే కాకుండా ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ కావు. డేటా కేంద్రాలు ద్వారా ప్రస్తుతం ప్రభుత్వం యొక్క ఆన్లైన్ సేవలు సాగుతున్నాయి.దీంతో రాష్ట్రంలో ఈ సేవలు ఉన్న కొద్దీ పెరుగుతూ ఉండటంతో విద్యుత్ అంతరాయాలు కలుగుతున్నాయి.కారణం ప్రస్తుతం ఉన్న యుపిఎస్ యూనిట్ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో స్థాయిని పెంచిన విద్యుత్ అంతరాయం ఉండదని నిపుణులు ప్రభుత్వానికి తెలపడంతో.
కొత్త యుపిఎస్ అప్ గ్రేడ్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది.దీంతో రెండు రోజులపాటు తెలంగాణలో ప్రభుత్వ వెబ్సైట్లుకి అంతరాయం కలగనుంది.