గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.ఈ నేపథ్యంలో రాజాసింగ్ కు పోలీసులు మరో రెండు షోకాజ్ నోటీసులను ఇచ్చారు.
ట్విట్టర్, ఫేస్ బుక్ లో వివాదాస్పద పోస్ట్ లు పెట్టారని నోటీసులు జారీ చేశారు.ఈ మేరకు పోలీసులు అందించిన షోకాజ్ నోటీసులకు రేపటిలోగా వివరణ ఇస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు.