ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది.ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతున్నట్లు సిద్ధంగా ఉండాలని సంకేతాలు ఇవ్వడం జరిగింది.
అగ్రవర్ణ పేదలకు న్యాయం చేసే విధంగా ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉండబోతున్నట్లు సమాచారం.ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్నట్లు ఏపీపీఎస్సీ ఈ సందర్భంగా ప్రకటన జారీ చేయడం జరిగింది.
వచ్చే నెలలో వివిధ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఏపీపీఎస్సీ దృష్టి సారించడం జరిగింది.
ఇప్పటికే 1184 ఖాళీ పోస్టులను గుర్తించారు.గ్రూప్ వన్ సహా పలు విభాగాల్లో మరి కొన్ని పోస్టులు పెంచి.ఆగస్టులో నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఏడాదిన్నర కాలంగా 32 నోటిఫికేషన్లకు సంబంధించి నియామక ప్రక్రియ దాదాపు పూర్తి చేసినట్లు కమిషన్ ప్రకటించింది.వయోపరిమితి ఇంకా పలు విషయాలు గురించి నిరుద్యోగుల నుండి డిమాండ్ రావడం జరిగిందని వాటిని ప్రభుత్వానికి పంపినట్లు కమిషన్ తెలిపింది.
జయంత్ చాలా కాలం తర్వాత ఉద్యోగుల భారతీయ ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించటంతో ఏపీ లో ఉన్న నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.