దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్....

దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ ఊహించని రీతిలో కానుకలు ఇస్తున్నట్టు ప్రకటించారు.ఈ నేపథ్యంలో లాభాల్లో 30% వాటా కార్మికులకు ఇవ్వాలని, దసరా లోపు సింగరేణి కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకరం చెల్లించాలని ఆదేశించారు.అర్హులైన కార్మికుల కోసం సింగరేణి రు.368 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు.

 Good News For Singareni Workers On The Occasion Of Dussehra....-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube