భారతీయులకి గుడ్ న్యూస్ చెప్పిన....'ఆ దేశం'

యూఏఈ లో ఉంటున్న ఎంతో మంది భారతీయులకి గుడ్ న్యూస్ ఆక్కడి ప్రభుత్వం ఇకపై వలసదారుల కుటుంభాలు తమ దేశానికి ఎంతో సౌకర్యంగా రావచ్చని అందుకు తగ్గట్టుగా ఎక్స్‌పాట్ వీసాలో అనేక మార్పులు చేసినట్టు అక్కడి అధికారులు తెలిపారు.ఈ మార్పులతో నైపుణ్యం కలిగిన ఎంతో మంది ప్రతిభావంతులు తమ దేశానికి వస్తారని భావిస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.

 Good News For Indian Nri From Ua-TeluguStop.com

ప్రతీ వ్యక్తీ తమ కుటుంబసభ్యులతో కలిసి సంతోషంగా రోజూ గడపాలని కోరుకుంటారు అందుకే తాము ఈ ప్రతిపాదన తీసుకువచ్చాము అంటున్నారు అధికారులు.కుటుంబసభ్యులు పక్కనే ఉంటే వలసదారులు మరింత ఉత్సాహంగా పనిచేయగలుగుతారని అధికారులు పేర్కొన్నారు.

అయితే ప్రభుత్వం పెట్టిన తాజా ప్రతిపాదనతో ఎంతో మంది ఆ దేశంలో ఆశ్రయం పొందుతున్న భారతీయులు సంతోషం వ్యక్తం చేశారు.అయితే ఈ వీసాను పొందాలంటే వలసదారులకు తగిన ఆదాయం ఉండాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube