పారా ఒలంపిక్స్ లో ఇండియాకి గోల్డ్ మెడల్..!!

వరుస పథకాలతో పారా ఒలింపిక్స్ లో భారత్ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు.ఈ క్రమంలో తాజాగా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇండియాకి గోల్డ్ మెడల్ వచ్చింది.

 Gold Medal For India In Paralympics Avani Lekhara, Paralympics , Avani Lekhara ,-TeluguStop.com

అవన్నీ లేఖరా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించి రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. పారా ఒలింపిక్స్‌లో తన అద్భుత ఆటతీరుతో ఉరకలెత్తే ఉత్సాహంతో అవనీ పోటీలో పాల్గొంది.

చివరాకరికి విజయం సాధించింది.

భారత్‌కు బంగారు పతకాన్ని సాధించి పెట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.

అవన్నీ లేఖరా బంగారు పతకం సాధించి పెట్టడంతో ఇండియాలో యువత విజయోత్సవాలను చేస్తున్నారు.ఈ విభాగంలో ఇండియాకి గోల్డ్ మెడల్ రాగా చైనాకి రజతపతకం అదేరీతిలో ఉక్రెయిన్ కి..కాంస్య పతకం రావటం జరిగింది.

పారా ఒలంపిక్స్ లో భారతీయ క్రీడాకారులు ఊహించని రీతిలో సత్తా చాటుతూ పథకాలు సాధిస్తూ ఉండటంతో దేశ ప్రజలు క్రీడాకారులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube