దోహా ప్రయాణీకుడి వద్ద 21 లక్షల విలువ చేసే బంగారం గుర్తించిన కస్టమ్స్ అధికారులు.కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించడానికి బంగారాన్ని ఫేస్ క్రీమ్ లో దాచి తరలించే యత్నం చేసిన కేటుగాడు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీ లల్లో బయట పడ్డ క్రీమ్ లో వున్న అక్రమ బంగారం.ప్రయాణీకుడు అరెస్ట్….బంగారం తో పాటు 28 గ్రాముల సిల్వర్ ను సీజ్.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్ అధికారులు.