మల విసర్జనకు ఉపయోగించే టాయిలెట్ ఆహారపానీయాలు తీసుకోవడం ఎంత ప్రమాదకరమో తెలిసిందే.బ్యాక్టీరియాలకు నెలవైన టాయిలెట్ అనేక రోగాలకు కేంద్రం.
అయితే, ఓ యువతి మలవిసర్జనకు ఉపయోగించే టాయిలెట్ కుండీలోనే ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్, క్యాండీలను మిక్స్ చేసి స్నేహితులకు పార్టీ ఇచ్చింది.మరి, వారు ఆ డ్రింక్ను తాగారా ? సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతున్న వీడియోలో ఓ యువతి టాయిలెట్ బౌల్ లో ముందుగా టవల్ పెట్టి రంథ్రాన్ని మూసివేసింది.ఆ తర్వాత అందులో ఐస్ క్యూబ్స్ వేసింది.ఆ తర్వాత ఐస్ క్రీమ్ వేసింది.అంతటితో ఆగకుండా అందులో క్యాండీలు కూడా మిక్స్ చేసింది.ఆ తర్వాత టాయిలెట్ ఫ్లష్ బాక్సులో స్ప్రైట్, ఫాంటా, స్వీట్ క్యాండీలు మిక్స్ చేశారు.ఆ తర్వాత ఆ డ్రింక్ను ఫ్లష్ చేసింది.
టాయిలెట్ బౌల్ లోకి వచ్చిన ఆ డ్రింక్ ను గ్యాసుల్లో వేసి స్నేహితులకు ఇచ్చింది.
ఆ డ్రింక్స్ తాగేముందు స్నేహితులు దీన్ని ఎలా మిక్స్ చేశావ్ ? ఎక్కడ తయారు చేశావని మిత్రులు అడిగారు.దీంతో ఆమె సమాధానమిస్తూ ఇది టాయిలెట్ బౌల్ లో తయారు చేసిన ప్రత్యేకమైన డ్రింక్ అని చెప్పింది.
దీంతో ఆమె స్నేహితులు షాకయ్యారు.ఆమె చెబుతున్నది నిజమా కాదా అని తెలుసుకొనేందుకు టాయిలెట్ లోకి వెళ్లి చూసింది.
వెంటనే డ్రింక్ను అందులో పారబోసింది.దీంతో ఆ డ్రింక్ తయారు చేసిన యువతి.
దీన్ని తయారు చేసినప్పుడు టాయిలెట్ను బాగా శుభ్రం చేశాను అని తెలిపడం గమనార్హం.ఈ వీడియోను టేలర్ వాట్సన్ అనే మ్యుజీషియన్ రికార్డు చేసింది.
ఆమె ఫేస్బుక్ లో ప్రాంక్ వీడియోలు చేస్తుంది.