మీర్ పెట్ కేసులో కొత్త ట్విస్ట్.. ప్రియుడిని మరో ప్రియుడుతో చంపించిన ప్రియురాలు

మీర్ పెట్ కేసులో కొత్త ట్విస్ట్.ప్రియుడిని యష్మ కుమార్ ను మరో ప్రియుడు అశోక్ తో చంపించిన శ్వేతా రెడ్డి.

 Girlfriend Who Killed Boyfriend With Another Boyfriend In Meerpet Details, Girlf-TeluguStop.com

యష్మ కుమార్ శ్వేతా రెడ్డి 2018 నుండి ఫేస్ బుక్ ద్వారా పరిచయం.ఇదే తరహాలో శ్వేతా రెడ్డికి అశోక్ తో పరిచయం.

యష్మ కుమార్తో న్యూడ్ కాల్స్ మాట్లాడిన శ్వేతా.ఇటీవల యష్మ కుమార్ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడం బ్లాక్ మెయిల్ చెయ్యడం తో అశోక్ కు చెప్పిన శ్వేతా.

అశోక్ తో పాటు తన స్నేహితుడు కార్తీక్ తో కలిసి హత్య.యష్మ కుమార్ ను రాడ్డు తో దాడి చేసి దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని చూసిన అశోక్.

స్థానికులు చూస్తుండడం తో అశోక్ అక్కడి నుండి ఫరారి.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రీమాండ్ తరలింపు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube