మీర్ పెట్ కేసులో కొత్త ట్విస్ట్.ప్రియుడిని యష్మ కుమార్ ను మరో ప్రియుడు అశోక్ తో చంపించిన శ్వేతా రెడ్డి.
యష్మ కుమార్ శ్వేతా రెడ్డి 2018 నుండి ఫేస్ బుక్ ద్వారా పరిచయం.ఇదే తరహాలో శ్వేతా రెడ్డికి అశోక్ తో పరిచయం.
యష్మ కుమార్తో న్యూడ్ కాల్స్ మాట్లాడిన శ్వేతా.ఇటీవల యష్మ కుమార్ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడం బ్లాక్ మెయిల్ చెయ్యడం తో అశోక్ కు చెప్పిన శ్వేతా.
అశోక్ తో పాటు తన స్నేహితుడు కార్తీక్ తో కలిసి హత్య.యష్మ కుమార్ ను రాడ్డు తో దాడి చేసి దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని చూసిన అశోక్.
స్థానికులు చూస్తుండడం తో అశోక్ అక్కడి నుండి ఫరారి.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రీమాండ్ తరలింపు.