ఇటీవల కాలం లో పెళ్లయిన కొన్నాళ్లకే విచిత్రమైన పద్దతులలో భార్యలు చనిపోతున్నారు.ఈ మధ్య ఒకతను అతిగా డ్రగ్స్ తీసుకున్నాక భార్యతో శృంగారం చేయలనిపించి వయాగ్రా తీసుకొని ఆపకుండా 5 గంటలు శృంగారం చేయడం వల్ల ఆమె ప్రాణాలను కోల్పోయింది.
ఇప్పుడు అటువంటి సంఘటనే మరొకటి బయటకి వచ్చింది.అసలు విషయం ఏంటంటే…
ఇండోనేషియా దేశం లో మరోన్ కిదుల్ అనే గ్రామంలో నివసిస్తున్న నేది సిటో కొన్ని రోజుల క్రితం అతని 23 ఏళ్ల కూతురు అయిన జుమంత్రి ని అదే ఊరికి చెందిన బర్సాహ్ అనే అబ్బాయికి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు.
ఆ పెళ్లికి దాదాపు ఊరిలో ప్రజలందరూ వచ్చి దంపతులను ఆశీర్వదించారు.కానీ పెళ్ళైన వారం రోజల తరువాత ఒక రోజు ఉదయం లేచే సరికే జుమంత్రి మంచం పైన నిర్జీవంగా పడి ఉంది.
గత కొన్ని రోజుల నుండి చలాకీగా ఆరోగ్యంగా ఉన్న తన కూతురు ఒక్కసారిగా ఎలా చనిపోయిందో నేది సేటో కి అస్సలు అర్థం కాలేదు.ఆయన కూతురు ఏమో చూడటానికి చిన్న పిల్లల ఉంటుంది ఇటువైపు ఆయన అల్లుడు ఏమో భారీ శరీరం తో కండలు తిరిగి ఉన్నాడు , దీనితో అల్లుడు తన కూతురితో బలవంతపు శృంగారం చేయడం వల్లే చనిపోయింది అని అనుమనించాడు.
అసలు చివరికి ఏమైందంటే
నేది సేటో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో అల్లుడి పైన ఫిర్యాదు చేశాడు.అల్లుడి పురుషాంగం పెద్దదిగా ఉండడం వల్ల, అతను అతిగా శృంగారం చేయడం వల్లే తన కూతురు ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించాడు.అల్లుడి పురుషాంగాన్ని పరీక్షించాలని డిమాండ్ చేశాడు.మామ చేసిన ఆరోపణతో ఆశ్చర్యపోయిన బర్సాహ్ ను పోలీసులు, గ్రామస్థులు కూడా నిలదీయడంతో అందరి ముందు తన పురుషాంగాన్ని చూపించాడు.
అయితే మామ ఊహించుకున్నంత ప్రమాదకరంగా అది లేకపోవడంతో అక్కడి పోలీస్ లు జుమంత్రి మృతదేహానికి పోస్ట్మార్టమ్ నిర్వహించాల్సిందిగా వైద్యులను కోరారు.వైద్యులు ఇచ్చిన నివేదికలో ఆమెకు నిద్రలో సడెన్గా మూర్చ రావడం వల్ల గుండె ఆగిపోయి చనిపోయింది తెలిసింది.
అల్లుడిని అనవసరంగా అనుమానించి అందరి ముందు పరువు తీశానని బాధపడి , అదే ఊరిలో అల్లుడు అయిన బర్సాహ్ కి నేది సేటో క్షమాపణలు చెప్పాడు….