భద్రాద్రి జిల్లాలో చిట్టీల పేరుతో ఘరానా మోసం

చిట్టీల పేరుతో ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు.సుమారు రూ.2 కోట్లు మోసం చేసి పరారైయ్యాడు.ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

 Gharana Fraud In The Name Of Chittis In Bhadradri District-TeluguStop.com

ఇల్లందులో శంకరయ్య అనే వ్యక్తి స్థానికుల వద్ద నుంచి చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసి పరారైయ్యాడు.విషయం తెలుసుకున్న బాధితులు శంకరయ్య భార్యను చెట్టుకు కట్టేశారు.

సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు శంకరయ్య తప్పు చేస్తే భార్య, కూతురును ఇబ్బంది పెట్టడం సరికాదని చెప్పారు.అనంతరం ఆమెను విడిపించి, నిందితుడిని పట్టుకుంటామని హామీ ఇచ్చారు.

దీంతో బాధితులు శాంతించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube