హైదరాబాద్ వనస్థలిపురంలో ఘరానా మోసం

హైదరాబాద్ వనస్థలిపురంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.అధిక వడ్డీ, రియల్ ఎస్టేట్ పేరుతో లక్షకు లక్ష రూపాయలు ఇస్తానని ఓ మహిళ టోకరా వేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

 Gharana Fraud In Hyderabad Vanasthalipuram-TeluguStop.com

నిందితురాలు స్వర్ణలత సుమారు రూ.14 కోట్లు వరకు వసూలు చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు.బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అయితే నిందితురాలు స్వర్ణలతపై గతంలోనూ చీటింగ్ కేసు నమోదు అయ్యాయని పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube