టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ సీరియస్ కామెంట్స్..!!

ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ నుండి ఢిల్లీకి తరలిస్తున్న మాదకద్రవ్యాలు గుజరాత్ లో పట్టుబడగా.ఈ కేసులో తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి తో లింక్ ఉండటంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

 Former Tdp Mla Bonda Uma Serious Comments Perni Nani, Tdp, Bonda Uma,ap News-TeluguStop.com

ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై మంత్రి పేర్ని నాని స్పందించి ఏపీలో హెరాయిన్ సరఫరా అవుతుందని .ఎక్కడో పట్టుపడ్డ.మాదకద్రవ్యాలు విషయంలో తప్పుడు ప్రచారం పై టీడీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారని సీరియస్ అయ్యారు.

Telugu Ap Likkor, Ap, Bonda Uma, Cm Jagan, Perni Nani, Ysrcp-Telugu Political Ne

ఇదిలా ఉంటే తాజాగా ఈ విషయంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా స్పందించి కౌంటర్ ఇవ్వడం జరిగింది.ఏపీ పోలీసు ఉన్నతాధికారులకి తెలిసే ఈ డ్రగ్స్ దందా కొనసాగుతోందని ఆరోపించారు.రాష్ట్రంలో డ్రగ్స్ దందా పై పూర్తి విచారణ జరిపించాలని.

ఈ విషయంలో డి ఆర్ ఐ కి.లెటర్ రాయడం జరుగుతుందని తెలిపారు.

అంత మాత్రమే కాక ఏపీలో తయారవుతున్న మధ్యంలో ఈ డ్రగ్స్ నే వాడుతున్నారేమో అన్న భావన కలుగుతుందని.అనుమానం వ్యక్తం చేశారు.

అయితే ఈ డ్రగ్స్ దందాలో తాడేపల్లి ప్యాలెస్ లో.ఎంత వెళ్ళిందో అంటూ ఆరోపణలు చేశారు.వైసీపీ ప్రభుత్వం.మద్దతు ఉండబట్టే డ్రగ్స్ దిగుమతి అవుతుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ విషయంలో ఏపీ పోలీసులు ఎందుకు సీరియస్ గా తీసుకోవటం లేదు ఎవరికి అర్థం కావడం లేదని.బీజేపీ ఏం చేస్తున్నారు అంటూ బోండా ఉమా నిలదీశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube