తెలంగాణ ఉద్యోగుల సంఘం సెంట్రల్ అసోసియేషన్ డైరీ-2022ని సోమవారం బంజారాహిల్స్లోని మంత్రుల నివాస సముదాయంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రకుమార్, నగర అధ్యక్షుడు నర్సింగ్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ భూక్యా శంకర్, మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాపురం పద్మ, నిర్మలాబాయి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు