వంగవీటి రంగా అ ఒక కులానికి ఒక వర్గానికి చెందిన వారు కాదు అందరివాడు.రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన జయంతి వేడుకలు జరుపుతున్నారు.
కాపులు ఎప్పుడు ఐక్యంగానే ఉన్నారు.రాష్ట్రంలో బలమైన శక్తిగా ఉన్నారు.
అల్లూరి జయంతి వేడుకలు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం.పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసే ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా ఆహ్వానించిన అవసరం లేదని ఇప్పటికే బిజెపి చెప్పింది.
చిరంజీవి గతంలో పర్యాటక శాఖ మంత్రిగా పని చేసారు కాబట్టి ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు.టిడిపిని కూడా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది
.