మాజీ మంత్రి ఈటల కి త్రుటిలో తప్పిన ప్రమాదం..!!

నిన్న ప్రత్యేక విమానంలో ఉదయం మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీ చేరుకుని బీజేపీ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే.కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.

 Former Minister Eetela Rajendhar Miss Accident , Eetela Rajendhar, Bjp, Technica-TeluguStop.com

బిజెపి కి చెందిన కొంతమంది పెద్ద  నాయకుల ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు.ఈటల రాజేందర్ తో పాటు మరికొంతమంది ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.

అయితే ఈ రోజు ఉదయం మళ్లీ అదే విమానంలో తిరుగుముఖం పడుతున్న తరుణంలో విమానం గాలిలో టేకాఫ్ అవుతున్న తరుణంలో పైలెట్ విమానంలో సాంకేతిక సమస్య ఉందని గుర్తించడంతో వెంటనే అప్రమత్తమై విమానాన్ని అదుపులోకి తీసుకుని వెంటనే ప్రమాదం నుండి తప్పించారు.ఈ పరిణామంతో మాజీ మంత్రి ఈటెల కి త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నట్లు అయింది.

ఈ ప్రత్యేక విమానంలో ఈటెల రాజేందర్ తోపాటు ఎమ్మెల్యే రఘునందన్ రావు .బీజేపీ నేతలు వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమా తదితర నేతలు, కార్యకర్తలు 184 మంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube