టిడిపి రాష్ట్ర బంద్ పిలువు నేపథ్యంలో గొల్లపూడి వన్ సెంటర్ లో నిరసన తెలిపేందుకు వచ్చిన మాజీమంత్రి దేవినేని ఉమాను అరెస్ట్ చేసిన పోలీసులు మాజీమంత్రి దేవినేని ఉమా కామెంట్స్.
రాష్ట్రంలో ఆటవిక,అరాచక పాలన సాగుతోంది జగన్ సర్కార్ స్వేచ్ఛను హరిస్తోంది పోలీసులు వైసీపీ తొత్తులుగా మారిపోయారు టిడిపి కేంద్ర కార్యలయంపై వైసిపి గుండాలు దాడి చేస్తే దానికి నిరసనగా బంద్ చేపట్టడం తప్పా? ముఖ్యమంత్రి జగన్ అధికారం శాశ్వతం కాదని తెలుసుకోవాలి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన మాజీమంత్రి దేవినేని ఉమా
.