సోమవారం ఉదయం 4:00గంటల ప్రాంతంలో మాదాపూర్ నీరుస్ వద్ద ఓ వ్యక్తి పై కాల్పులు జరిపినట్టు మాకు సమాచారం వచ్చింది….మా దర్యాప్తు లో కాల్పుల్లో చనిపోయిన వ్యక్తి హైద్రాబాద్ కు చెందిన ఇస్మాయిల్ గా గుర్తించంమృతుని సోదరుడు సాదిక్ ఇచ్చిన ఫిర్యాదు తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసాం.
మాదాపూర్ లో సోమవారం ఉదయం జరిగిన కాల్పుల కేసు లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసాం నింధితులు మహమ్మద్ ముజాహిద్(మిజ్జు)(50),మహమ్మద్ జీలని పాషా(25),మహమ్మద్ ఫిరోజ్ ఖాన్(3 గన్ తో కాల్పులు జరిపి పారిపోయారు.
నింధితులను పట్టుకునేందుకు అయిదు స్పెషల్ టీం లను ఏర్పాటు చేసాం….
సిటీ చివారు ప్రాంతంలో ఈ ముగ్గురు నింధితులను అదుపులోకి తీసుకున్నాం.నిందితుల వద్ద నుండి హత్యకు ఉపయోగించిన వెపన్స్ 02 కంట్రీ మేడ్ పిస్తాల్ లు,07 లైవ్ బుల్లెట్స్,ఒక కత్తి,ఒక కారు,ఒక యమహా ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నాం.భూ వివాదమే ఇస్మాయిల్ హత్యకు కారణంజహీరాబాద్ చుట్టుపక్కల వీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు….250 గజాల భూవిధం కి సంబంధిచి ఇస్మాయిల్,ముజాహిద్ లకు గొడవలు జరుగుతున్నాయి.ఇస్మాయిల్ తో మాకు ఎప్పటికైనా ప్రాణ హాని ఉందని తెలిసి ఇస్మాయిల్ ను చంపేందుకు కుట్ర పన్నారఆదివారం ఎలాగైనా ఇస్మాయిల్ ను చంపాలని నింధితులు అందరూ పక్క ప్లాన్ చేశారు…ప్లాన్ లో భాగంగా ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతం లో ఇస్మాయిల్ తో కాలిని సిటీ లో తిరుగుతూ మాదాపూర్ కు ఉదయం 4 గంటలకు వచ్చారుఅక్కడ వీరి మధ్య గొడవ జరగడంతో వారి తో తెచ్చుకున్న మరణయుధాలతో ఇస్మాయిల్ పై దాడి చేసి పాయింట్ బ్లాక్ తో గన్ తో కాల్చారుదీంతో ఇస్మాయిల్ స్పాట్ లోనే చనిపోయాడుఇస్మాయిల్ పై ఇది వరకు చాలా కేసులు ఉన్నాయి,రౌడీ షీట్ కూడా ఉంది.నింధితులను రిమాండ్ కు తరలిస్తున్నాం చేధించిన పోలీసులను సైబరాబాద్ సీపీ అభినందించారు….