విశాఖ జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది.షీలానగర్ కార్ షెడ్ లో మండల చెలరేగాయి.
ఈ క్రమంలో పక్కనే ఉన్న సిలిండర్లు పేలడంతో సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఈ ప్రమాదంలో షెడ్ లో ఉన్న కార్లన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి.ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.
షార్ట్ సర్క్యూట్ వలన లేదా గ్యాస్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగి మంటలు చెలరేగాయ అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.