నిన్న సాయంత్రం బందిపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక అడవిని చుట్టూ ముట్టిన మాటలు భారీగా విస్తరించడంతో మొత్తం వ్యాపించేసాయి.
ఇక ఈ ప్రమాదంలో జంతువులు అధిక సంఖ్యలో మృతి చెందే అవకాశం వుందని తెలుస్తుంది.ఇక ఈ ఫారెస్ట్ అగ్ని ప్రమాదం వలన నష్ట తీవ్రత ఎ స్థాయిలో వుంది అనేది ఇంకా ఫారెస్ట్ అధికారులు నిర్ధారించలేదు.
ఇదిలా వుంటే తాజాగా కర్ణాటకలో నంది హిల్స్ లో అగ్ని ప్రమాదం సంభవించింది.ఇక ఈ అగ్నిప్రమాదంలో అగ్ని కిలలు చుట్టుముట్టి అడవి మొత్తం వ్యాపిస్తున్నట్లు తెలుస్తుంది.
అయితే ఈ మంటలని నియంత్రించడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్న సాధ్యం కావడం లేదని తెలుస్తుంది.ఈ నేపధ్యంలో నంది హిల్స్ లో మంటలని అదుపు చేసేందుకు ఎయిర్ ఫోర్స్ అధికారులని సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే ఏరో ఇండియా షో ఘటన మరవక ముందే మరో సారి ఈ నంది హిల్స్ ఘటన స్థానిక ప్రజలని భయబ్రాంతులకి గురి చేస్తున్నాయి.