ఎన్టీఆర్ తరువాత ఆయనే అంటూ.... వైసీపీలో చేరిన సినీ నటుడు !

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ద్వారా రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించాడని ప్రముఖ సినీ నటుడు… హీరో భానుచందర్ కితాబునిచ్చారు.అంతే కాదు… స్వర్గీయ నందమూరి తారక రామారావు తరువాత అంత కొప్పు పేరు ప్రఖ్యాతలు సంపాధించిన నాయకుడు మరొకరు లేరని… అంటువంటి నాయకుడిని మరొకరిని చూడలేదని భానుచందర్ జగన్ ని ప్రశంసించారు.

 Film Actor Bhanuchandar Join In Ysr Congress Party1-TeluguStop.com

జగన్ ను ఆయన కలిసి వచ్చారు.సంఘీ భావం ప్రకటించారు.

ఆ తర్వాత విశఖ జిల్లాలో ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే వైసీపీలో చేరానని భానుచందర్‌ అన్నారు.‘‘రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నా.వైసీపీ అధినేత పాదయాత్రలో పాల్గొన్నాను.జగన్‌ ఎంతో ఓర్పు, ఔదార్యం కలిగిన నాయకుడు.జగన్‌ను చూసినప్పుడు నాకు బుద్ధుడి రూపం కళ్ల ముందు కదలాడిందని భానుచందర్ పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube