నేడు ఐదో విడత పోలింగ్! దేశ వ్యాప్తంగా భారీ ఏర్పాట్లు

దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘంగా జరుగుతున్నా ఇండియా సార్వత్రిక ఎన్నికలు ఐదో విడతకి రంగం సిద్ధం అయ్యింది.ఐదో విడత ఎన్నికల పోలింగ్ ఇప్పటికే ఆయా కేంద్రాలలో మొదలైంది.

 Fifth Phase Election Poling Continuous Today-TeluguStop.com

ఇప్పటివరకు నాలుగు దశల్లో 373 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్‌ ముగిసిన సంగతి తెలిసిందే.ఈ రోజు ఐదో విడతలో ఏడు రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది.

ఈ ఐదో విడత ఎన్నికలలో అమేఠీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, స్మృతీ ఇరానీ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవగా, లక్నోలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో శతృఘ్న సిన్హా భార్య పూనమ్‌ సిన్హా తలపడుతున్నారు.అటు రాయ్‌బరేలీలో ఐదోసారి గెలుపు కోసం యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ.

బిహార్‌, జమ్మూ కశ్మీర్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube