దిశ హత్య కేసులో ఫాస్ట్‌కోర్టు‌కు గ్రీన్ సిగ్నల్

దిశ హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది.ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు సమ్మతిస్తూ కోర్టు ప్రభుత్వానికి సమాచారమిచ్చింది.

 Fast Track Court Give The Green Signal On Disha-TeluguStop.com

దిశ హత్యచారం కేసు దర్యాప్తు విషయంలో ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని హైకోర్టుకు లేఖ రాసింది.ఈ లేఖలో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం కోరింది.

ప్రభుత్వం తరపున లా సెక్రటరీ సంతోష్‌రెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు.దీనికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు నేపథ్యంలో, ఈ కేసు విచారణ వేగంగా సాగనుంది.రోజువారీ విచారణ జరిపి, నిందితులకు త్వరగా శిక్షపడేలా చర్యలు తీసుకునే అవకావం ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube