ప్రజలను తప్పుదోవ పట్టించడానికే అసత్య ప్రచారాలు..: మంత్రి ధర్మాన

టీడీపీ నేత చంద్రబాబుపై మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

 False Campaigns To Mislead People..: Minister Dharmana-TeluguStop.com

నాలుగున్నరేళ్ల సీఎం జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్న చంద్రబాబు 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు.తాము భూములు దోచుకుంటున్నామని అంటున్నారు.

మీరు నిరూపించగలరా అని నిలదీశారు.ప్రజలను తప్పుదోవ పట్టించడానికే తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.

ఇప్పటికైనా కుట్ర పూరిత చర్యలు చేయడం మానుకోవాలన్నారు.ప్రజలకు నిజం తెలిపే విధంగా మాట్లాడాలని సూచించారు.

టీడీపీ కి వైసీపీ సర్కార్ పై బురద జల్లడమే పనిగా ఉందని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube